Posts

Showing posts with the label #acbtelangana #acbrides #acb #telangananews #telugunews #apnews

కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Image
 కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. - 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో బ‌డాబాబుల ఆగ‌డాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌కు బై నంబ‌ర్లు వేసి కొట్టేయాల‌ని చేసే ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా  అడ్డుకుంది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు 700ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.  కొండాపూర్ విలేజ్‌లో  57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్  కాల‌నీని 1980 ద‌శ‌కంలో ఏర్పాటు చేశారు.  Toofan E Paper November 22nd 1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు.. 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డివే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. పార్కుల‌ను బైనంబ‌ర్ల ద్వా...

లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు

Image
  లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా, పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (ఇంట్రా) విభాగంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న కూనమల్ల సంధ్యా రాణి లంచం తీసుకుంటూ అనిశా (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.  Toofan E Paper 22nd November ఫిర్యాదుదారు పూర్తి చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి, సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీరుకు పంపించడానికి ఆమె ₹10,000 లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని ఆమె తన ప్రైవేట్ సహాయకుడైన మహేందర్ యొక్క యూపీఐ (UPI) ఖాతా ద్వారా తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  Toofan E Paper 22nd November

Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి

Image
Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి - మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి - కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం - ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేస్తూ.. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రిగారు అభినందిస్తూనే, రాష్ట్రంలో అమలవుతున్న PSS పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించి లేఖ ద్వారా తెలియజేశారు. Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితి తొలగించాలి : ప్రస్తుతం PSS పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతు...

August 24th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 23nd, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 21st, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 16th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 13th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 7th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 6th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 30th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం

Image
 మహిళల భద్రత కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నాం ఎన్ హెచ్ ఆర్ సి సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) వివిధ శాఖల అధికారులతో మంగళవారం నాడు సమావేశమైంది.  గౌరవనీయ చైర్‌పర్సన్ శ్రీ జస్టిస్ వి.రామసుబ్రమణియన్, గౌరవ సభ్యులు శ్రీమతి విజయ భారతి సయానీ, డా.జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి, టి ఎస్ హెచ్ ఆర్ సి  గౌరవ చైర్మన్ జస్టిస్ శ్రీ షమీమ్ అక్తర్, సెక్రటరీ జనరల్ శ్రీ భరత్ లాల్, డైరెక్టర్ జనరల్ (ఇన్వెస్టిగేషన్), శ్రీ ఆర్ . ప్రసాద్ మీనా, రిజిస్ట్రార్ (లా) డిప్యూటీ శ్రీ జోగిందర్ సింగ్ తదితరులు జాతీయ మానవ హక్కుల కమిషన్  నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మహిళలపై నేరాలు అనే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా డిజిపి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత కోసం అడిషనల్ డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో  ఉమన్ సేఫ్టీ వింగ్ పనిచేస్తుందన్నారు. వివిధ ప్రాంతాలకు చెందినవారు హైదరాబాద్ లో...

July 29th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 25th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 24rd, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 23rd, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 22nd, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 20th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 19th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 18th, Friday - 2025, Toofan Telugu News Daily

Image