Posts

Showing posts with the label #108 #Ambulance #Drlaxmareddy #Healthministertelangana #108news

పైరసీపై కఠిన చర్యలు

Image
  👉 ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు 👉 సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి - ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు హైదరాబాద్, జూలై 3, (TOOFAN): సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టెందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ దిల్ రాజు తెలిపారు. బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫడిసి బోర్డు రూమ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించామని, సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తామని అయన వెల్లడించారు. ఎఫ్‌డీసీ నోడల్ ఏజెన్సీగా , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్లైన్ అనుమతుల ప్రొసెస్‌తో పాటు వీడియో పైరసీ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని దిల్ రాజు పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్...

వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్

Image
  వాహనాల షెడ్ పరిశుభ్రంగా ఉండాలి: కమీషనర్ ఆర్వీ కర్ణన్ హైదరాబాద్, జులై 03(TOOFAN):    వాహనాల మరమ్మత్తుల షెడ్ పరిశుభ్రంగా ఉండాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు.  గురువారం ఆయన కవడిగూడ వాహనాల మరమ్మతు షెడ్ ను పరిశీలించి వాహనాల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఖైరతాబాద్ వాహన పార్కింగ్ షెడ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని ఆదేశించారు. మొబైల్ టాయిలెట్ వాహనాలను రిపేర్ చేసి వాడుకలోకి తేవాలన్నారు. అవసరమైన సమయంలో వాడుకునేందుకు తగిన చర్యలు  https://toofandailytelugu.blogspot.com/2025/07/july-3rd-thursday-2025-toofan-telugu.html తీసుకోవాలన్నారు.  కమీషనర్ వెంట అడిషనల్ కమీషనర్ ట్రాన్స్ పోర్ట్ రఘు ప్రసాద్, జోనల్ కమీషనర్ రవి కిరణ్, జూబ్లీహిల్స్ సర్కిల్ 18 ఈఈ  విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

June 28th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ

Image
145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన వైద్య ఆరోగ్య  శాఖ  తెలంగాణ అవిర్భావం తర్వాత వైద్య శాఖ ను బలోపేతమ్ చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య  శాఖ మంత్రి డాక్ట‌ర్ ల‌క్ష్మారెడ్డి పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో 145 కొత్త 108 అంబులెన్స్ వాహనాలను మంత్రి లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ... మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ..... మొబైల్ వైద్య సేవలను కూడా మరింత మెరుగు పరచామని చెప్పారు. ఎమర్జెన్సీ 108, అమ్మ ఒడి 102, పార్థివ వాహనాలు, రెక్కలు, 108 బైక్ వాహనాలు ఏర్పాటు చేశామ‌ని వివ‌రించారు. ఆయా వాహనాలలో పని చేసే సిబ్బందికి తగిన శిక్షణ జూడా ఇచ్చామ‌న్నారు. ఎమర్జెన్సీ 108 వాహనాలు 316 పని చేస్తున్నాయ‌ని, అందులో 145 పాత వాహనాలను తొలగించి 145 కొత్త వాహనాలను ప్రారంభించామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనలతో వైద్య శాఖ అభివృద్ధి పథంలో నడుస్తున్నది వెల్ల‌డించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానాలను ఆధునికరించామ‌న్నారు. రాష్ట్రంలో అమ్మ ఒడి 102 వాహనాలు అద్భుత సేవలు అందిస్తున్నామ‌ని,  గర్భిణీలు, బాలింతలను వారి ఇళ్లక...