Posts

Showing posts with the label #Andhrapradeshpolitics #TDP #Telugunewsupdates #brs #tpcc #bjptelangana #christmas #newyear2026 #Telangananews #Cmkcr #Ktr #telugucrimenews #Telugumovies2025 #Tollywood #PanchayatiElections2025

January 3rd, Saturday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

January 2nd, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

January 1st, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

కాలుష్య రహిత హైదరాబాద్ మహానగరమే లక్ష్యం

Image
 కాలుష్య రహిత హైదరాబాద్ మహానగరమే లక్ష్యం • ఆ దిశగా పూర్తిస్థాయి ప్రక్షాళన • నెలకు మూడు రోజులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్  • ప్రతీ పదిరోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్  • కొత్త జోనల్ కమిషనర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాన రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకునేందుకు ఇటీవల గ్లోబల్ సమ్మిట్ వేదికగా  తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమి (CURE) ఏరియాను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే క్యూర్( CURE) పరిధిలోని సిటీని 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించామని, పరిపాలన...

జీవో 252లో కొన్ని సవరణలు చేయండి

Image
 జీవో 252లో కొన్ని సవరణలు చేయండి  -మంత్రి పొంగులేటికి టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం అభ్యర్థన   జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల విషయంలో, కొత్త మార్గదర్శకాలతో ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 252లో కొన్ని సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. మంగళవారం నాడు టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ నేతృత్వంలో యూనియన్ ప్రతినిధి బృందం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార మరియు పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి జీవో పై చర్చించడంతో పాటు వినతి పత్రాన్ని అందించింది. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన తమ సంఘం ముఖ్యుల సమావేశం, 252జీవో ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, జర్నలిస్టుల నుండి వ్యక్తం అవుతున్న అభ్యంతరాలు, జీవో లో లోటుపాట్లపై చర్చించి, కొన్ని సవరణలు అవసరమనే అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రితో తెలిపారు. గతంలో అక్రెడిటేషన్ కార్డులతో డెస్క్ జర్నలిస్టులందరికీ కాకుండా కొందరికి మాత్రమే న్యాయం జరిగేదని, ప్రస్తుతం అలా కాకుండా బస్ పాస్ లతో సహా ప్రభుత్వం కల్పించే ప్రతి సంక్...

December 30th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 28th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 27th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని!

Image
  పుస్తకం.. మనిషిని బతికించే సంజీవని! హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ‘పుస్తక స్ఫూర్తి’ చర్చాగోష్ఠి క్యాన్సర్‌ను జయించేలా చేసింది అంబేద్కర్ పుస్తకమే: ప్రజాకవి జయరాజు కన్ను మూసేదాకా పెన్ను మూసేది లేదు: సుద్దాల అశోక్ తేజ అక్షరం మనిషిని అద్భుత కళాకారుడిగా తీర్చిదిద్దుతుంది: కవి యాకూబ్ హైదరాబాద్, తూఫాన్ బ్యూరో: మనిషి శరీరానికి భోజనం ఎంత అవసరమో.. మెదడుకు పుస్తకం అంతకంటే ముఖ్యమని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్ తేజ అన్నారు. 38వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో భాగంగా శుక్రవారం సాయంత్రం అనిశెట్టి రజిత వేదికపై ‘పుస్తక స్ఫూర్తి/పుస్తకం ఒక దారిదీపం’ చర్చా కార్యక్రమం ఘనంగా జరిగింది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్ సభను ప్రారంభించగా, సుద్దాల అశోక్ తేజ, ప్రజాకవి జయరాజు ముఖ్య వక్తలగా పాల్గొన్నారు.  పుస్తకమే నా ఊపిరి: సుద్దాల "కన్ను మూసేదాకా పెన్ను మూసేదే లేదు.. పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లేదు" అంటూ సుద్దాల తన అక్షర నిబద్ధతను చాటుకున్నారు. ఆరో తరగతిలోనే మాగ్జిమ్ గోర్కీ ‘అమ్మ’ పుస్తకం తనను ప్రభావితం చేసిందని, ప్రేమ్ చంద్ రచనలు తన ఆలోచనా దృక్పథాన్ని మార్చాయని గుర...

December 26th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 25th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 24th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 23rd, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ

Image
అక్షరాల్లో ‘క్వియర్‌’ అనుభవాల ఆవిష్కరణ - హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో ఆసక్తికరంగా సాగిన చర్చాగోష్టి - సమాజపు ముద్రలను చెరిపివేసి.. మనిషిగా చూడాలి: రచయితల ఆకాంక్ష హైదరాబాద్‌ : ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 37వ హైదరాబాద్‌ పుస్తక ప్రదర్శనలో భాగంగా ఆదివారం 'క్వియర్‌ అనుభవాలు - సాహిత్య సృజన' అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టి ఆలోచింపజేసింది. దీప్తి సిర్ల మోడరేటర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో రచయితలు అవిజిత్‌ కుందు, పారస్‌ వత్స్‌, రచన ముద్రబోయిన, అపర్ణ తోటలు పాల్గొని తమ జీవిత ప్రయాణంలోని ఒడిదుడుకులను, సాహిత్య అనుభవాలను పంచుకున్నారు.  ముద్రలు వద్దు.. మనుషులుగా చూడండి  రచయిత అవిజిత్‌ కుందు మాట్లాడుతూ.. క్వీర్‌ సాహిత్యాన్ని కేవలం ఒక ప్రత్యేక ముద్రతో చూడకుండా, అది సమాజంలోని ఒక వర్గం నుంచి వస్తున్న సాధారణ సాహిత్యంగానే గుర్తించాలని కోరారు. తన 'మెన్ డోంట్ డ్యాన్స్' పుస్తకానికి మహిళల నుంచి కూడా విశేష స్పందన వచ్చిందని, భావోద్వేగాల పరంగా మనందరం ఒకటేనని పేర్కొన్నారు. మరో రచయిత పారస్‌ వత్స్‌ తన ఆత్మకథ 'నజీత్‌' ప్రచురణ తర్వాత ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తన అస్తిత్వాన్ని ...

December 21st, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 20th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ముఖ్యమంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ

Image
  ముఖ్యమంత్రితో ఆర్బీఐ గవర్నర్ భేటీ రాష్ట్ర ఆర్థిక విధానాలపై సంజయ్ మల్హోత్రా ప్రశంసలు విద్యుత్ సంస్కరణలు, సౌర విద్యుత్ పెంపుపై సీఎం వివరణ జూబ్లీహిల్స్ (ఈనాడు ప్రతినిధి): ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి తో భారత రిజర్వు బ్యాంకు (RBI) గవర్నర్  సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఆర్బీఐ బోర్డు సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన, గురువారం ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, చేపడుతున్న పలు సంస్కరణలను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు.  సంస్కరణలపై ప్రత్యేక దృష్టి: రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణతో పాటు వివిధ రంగాల్లో ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. ముఖ్యంగా: విద్యుత్ రంగం: రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కమ్ ఏర్పాటు ఆవశ్యకతను సీఎం తెలియజేశారు. హరిత ఇంధనం: పర్యావరణ హితమైన సోలార్ విద్యుత్ వినియోగాన్ని భారీగా పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. ఆర్థిక ప్రణాళికలు: భవిష్యత్ అవసరాలక...

December 19th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 18th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

December 17th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image