Posts

Showing posts with the label #diwali #dasara #vijayadashami #dusshera #Telangananews #Cmkcr #Ktr

October 15th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 14th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు

Image
పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు గతేడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష ‌‌‌‌––– రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్‌గున్యా కేసులు 361 నమోదవగా, ఈ ఏడాది జనవర్ నుంచి సెప్టెంబర్ వరకూ 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. గతేడాది టైఫాయిడ్ కేసులు 10,149 నమోదవగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక ...

రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది

Image
రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది ఈసారి కోటిమందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా నాపై ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు- ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌డం లేదు నేనేంటో అంద‌రికీ తెలుసు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మేడారం / హైద‌రాబాద్ :- అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం 251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం ఆయ‌న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌తో క‌లిసి ములుగు జిల్లా మేడారంలోని స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌య అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అధికారుల‌తో క‌లిసి ఆల‌య ప‌నుల ప్రగ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 101 కోట్ల రూపాయిలు మంజూరు చేయ‌గా వీటిలో 71 కోట్ల రూపాయిల‌కు టెండ‌ర్లు పి...

October 11th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 10th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 9th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 8th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 7th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 5th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image