Posts

Showing posts with the label #Mojamjahimarket #Beautificationofmojamjahimarket #GHMcnews #Telangananews

మోజంజాహీ మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌

Image
*మోజంజాహీ మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్‌*    సుప్ర‌సిద్ద మోజంజాహీ మార్కెట్‌ను పున‌రుద్ద‌రించ‌డం ద్వారా దానికిపూర్వ‌వైభ‌వం తేవ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్‌కుమార్ ప్ర‌త్యేక‌చ‌ర్య‌లు చేప‌ట్టారు. మోజంజాహీ మార్కెట్‌ను వెంట‌నే పున‌రుద్ద‌రించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఇచ్చిన స‌ల‌హా మేర‌కు మార్కెట్ పున‌రుద్ద‌ర‌ణ‌కు తాను ప్ర‌త్యేకంగా ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు ముఖ్య కార్య‌ద‌ర్శి నేడు ట్విట్ట‌ర్ల‌లో తెలియ‌జేశారు. నిర్వ‌హ‌ణ‌లోపం, దుకాణ‌దారులు ఏర్పాటు చేసిన ప్లెక్సీలు, హోర్డింగ్‌లు, ఆక్ర‌మ‌ణ‌లు త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మోజంజాహీ మార్కెట్ త‌న పూర్వ వైభవాన్ని కోల్పోయింది. 1935లో చివ‌రి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ త‌న రెండ‌వ కుమారుడైన న‌వాబ్ మోజంజా బ‌హ‌దూర్ పేరుతో నిర్మించాడు. 1.77 ఎకరాల విస్తీర్ణంలో 120షాపుల‌తో నిర్మించిన ఈ మార్కెట్ 1947 వ‌ర‌కు ప్ర‌ముఖ పాన్ బ‌జార్‌గా ఉండేదని అప్పటి వారు అంటారు. ఇక్క‌డ దొర‌క‌ని పాన్ వెరైటీలు ఉండ‌వు. క్ర‌మ‌క్ర‌మంగా పూలు, మట...