Posts

Showing posts with the label #KTR #TelanganaGovernmentDignosiscentersinhyderabad #Dignosiscentersinhyderabadbytelanganagovernment #Telanganahealthnews #Ministerlaxmareddy

యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుంది

Image
 యువత, మహిళలకు తెలంగాణ జాగృతి రాజకీయ శిక్షణా వేదిక ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దు... ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలి తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు “లీడర్” పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : యువత, విద్యార్థులు, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక రాజకీయ శిక్షణ వేదికగా మారబోతుందని, రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అని ఆ సంస్థ అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి వస్తే స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పడుతుందని తెలిపారు. తెలంగాణ గడ్డ అంటే ప్రశ్నించేతత్వం గల గడ్డ అని, ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు కూడా ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” పేరిట నిర్వహించబోయే రాజకీయ శిక్షణా తరగతుల పోస్టర్ ను ఆదివారం నాడు తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... తెల...

నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అంటున్న ప్ర‌జ‌లు- మంత్రి కెటిఆర్‌

Image
ప్ర‌జ‌లంద‌రికీ ఉచితంగా రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు మాన‌వీయ కోణంలో స‌ర్కార్ వైద్య సేవ‌లు వైద్యారోగ్య రంగంలో గుణాత్మ‌క మార్పు 40 శాతం నుంచి 50 శాతానికి పెరిగిన ఓపీ , ఐపీ * నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖాన‌కు అంటున్న ప్ర‌జ‌లు- మంత్రి కెటిఆర్‌* అన్ని జిల్లా కేంద్రాల‌కు తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌ జిల్లా దవాఖానాల్లో ఎక్కడికక్కడ స్పెషాలిటీ ట్రీట్మెంట్   త్వ‌ర‌లోనే ఇంటింటికీ కంటి వైద్యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ వైద్య ప‌రీక్ష‌లు-హెల్త్ ప్రొఫైల్‌ * సిఎం స‌హ‌కారం , దిశానిర్దేశం వ‌ల్లే వైద్యాభివృద్ధి-మంత్రి ల‌క్ష్మారెడ్డి* ఐపిఎంలో *తెలంగాణ డ‌యాగ్నోస్టిక్స్‌* ని ప్రారంభించిన మంత్రులు * హైద‌రాబాద్ ః* తెలంగాణ స‌ర్కార్ మాన‌వీయ కోణంలో వైద్యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న‌ద‌ని , అందువ‌ల్లే అన్ని స‌దుపాయాల‌తో పాటు ఐపీ , ఓపీ పెరిగి *నేనొస్త బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు* అని ప్ర‌జ‌లు అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఐటీ , పుర‌పాల‌క శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్నారు. వైద్యారోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క చ‌ర్య‌ల కార‌ణంగా గుణాత్మ‌క మార్పు వ‌చ్చింద‌న...