Posts

Showing posts with the label #Earlybird #Earlybirdghmc #Ghmcearlybird #Telugunews

June 25th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
   

ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్

Image
 ప్రజావాణి సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదు: కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూన్ 16( TOOFAN ):     ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వచ్చిన విన్నపాల పరిష్కారంలో జాప్యం చేయరాదని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్  అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో నగరం నలువైపుల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కమిషనర్ కు విన్నవించారు. ప్రజలు విన్నవించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ...  గ్రేటర్ వ్యాప్తంగా తమ సమస్యలను తెలియజేయడానికి, విన్నపం అందజేసిన నేపథ్యంలో అధికారులు కూడా వారి విన్నవించిన సమస్యను బాధ్యత తో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కారంలో సంబంధిత హెచ్ఓడి లు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 74 విన్నపాలు రాగా, అందులో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించి 35, ట్యాక్స్ సెక్షన్ 7, ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలకు 5 చొప్పున, ఎలక్ట్రికల్ విభాగం 4, యు.బి.డి విభాగం...

జీహెచ్ఎంసీ ఎర్లీబ‌ర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు

Image
*ఎర్లీబ‌ర్డ్‌కు రూ. 8.70కోట్ల చెల్లింపులు* *గ‌త మూడు రోజులుగా రూ. 26.34కోట్లు చెల్లించిన 41,090మంది* ఎర్లీబ‌ర్డ్ ప‌థ‌కం కింద ప్ర‌స్తుత‌ 2018-19  సంవ‌త్స‌ర ఆస్తిప‌న్ను చెల్లింపుదారుల‌తో జీహెచ్ఎంసీకి చెందిన సిటీజ‌న్ స‌ర్వీస్ కేంద్రాలు కిట‌కిట‌లాడాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ఆస్తిప‌న్నును చెల్లించేవారికి ఐదు శాతం ప‌న్ను రాయితి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన మొద‌టి రోజు ఎర్లీబ‌ర్డ్ ఆఫ‌ర్‌కు విశేష స్పంద‌న ల‌భిస్తోంది. నేడు సోమ‌వారం నాడు 14,641 మంది త‌మ ఇంటి ప‌న్ను రూ.  8.70కోట్లు చెల్లించారు. వీటిలో 6,367 మంది ఆన్‌లైన్ ద్వారా రూ. 3.75కోట్లు చెల్లించ‌గా సిటీజ‌న్స్ స‌ర్వీస్ సెంట‌ర్ల ద్వారా 7,024మంది రూ. 4.20కోట్లు చెల్లించారు. ఈ నెల 6వ తేదీ నుండి ప్రారంభ‌మైన‌ ఎర్లీబ‌ర్డ్ ఆఫ‌ర్ ప‌థ‌కంలో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు 41,090మంది రూ. 26.34కోట్ల‌ను జీహెచ్ఎంసీకి చెల్లించారు.  2018-19 ఆర్థిక సంవ‌త్స‌రానికి గాను ఆస్తిప‌న్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లించిన‌ట్టైతే ప‌న్ను మొత్తంపై 5శాతం రాయితిని అందిస్తున్నందున ఈ అవ‌కాశాన్ని న‌గ‌ర ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో ఉప‌యోగించుకోవాల‌ని జీహెచ్ఎంసీ క...