Posts

Showing posts with the label #Ktr #Breakingnews #Telangnanews

August 20th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

July 25th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా తెలంగాణ ప్రభుత్వం

Image
  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సమక్షంలో ప్రముఖ NGO సంస్థలతో  MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.   జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్​ టెక్​  సదుపాయాలను అందించనున్న ప్రభుత్వం.  ఇందుకు నందన్ నీలేకణి నేతృత్వంలోని ఎక్‌స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్​ పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్​దార్​ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్​ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ లాంటి పేరొందిన సంస్థలతో ఈరోజు MOU కుదుర్చుకున్న రాష్ట్ర విద్యాశాఖ.  దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పేరొందిన సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని భావిస్తున్న ప్రభుత్వం.  రాష్ట్రంలో విద్యా నాణ్యత ప్రమాణాలను మెరుగుపరచాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం....

నగరంలో చేపడుతున్న రోడ్దు నిర్మాణ పనుల్లో రక్షణ ఏర్పాట్ల పై ( సేప్టీ మేజర్ మెంట్స్) మంత్రి సమీక్ష

Image
నగరంలో చేపడుతున్న రోడ్దు నిర్మాణ పనుల్లో రక్షణ ఏర్పాట్ల పై ( సేప్టీ మేజర్ మెంట్స్ ) మంత్రి సమీక్ష వారణాసి నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కూలిన ప్రమాదం నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చేపడుతున్న ప్రాజెక్టుల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని జిహెచ్ఎంసి కమిషనర్ మరియు ఇతర ఇంజనీరింగ్ సిబ్బందిని పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు . నగరంలో పెద్ద ఎత్తున చేపడుతున్న ఎస్సార్ డిపి , ప్రాజెక్టు పనుల్లో భాగంగా అనేక చోట్ల ఫ్లైఓవర్లు మరియు ఇతర నిర్మాణాలు , డబుల్ బెడ్ రూం ఇళ్లు , ఇతర భారీ సివిల్ వర్స్క్ చేపడుతున్న నేపథ్యంలో ఏలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఉదయం మంత్రి జిహెచ్ఎంసి అధికారులకు తెలిపారు . ప్రస్తుతం పనులు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఉన్న రక్షణ ఏర్పాట్ల ( సేప్టీ మేజర్ మెంట్స్ ) పైనా పూర్తి స్థాయి సమీక్ష జరపాలని జిహెచ్ఎంసి కమీషనర్ ను మంత్రి కోరారు . దీంతోపాటు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో అవసరమైతే   మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాలన్నారు . నిర్మాణ ప్రాంతాల్లో కార్మికుల రక్షణ చర్యలతోపాటు ఆయా ప్రాంతాల నుంచి మీదుగా ప్రయాణించే నగర పౌరులకు అవసర...