Posts

Showing posts with the label #BJP #PmModi #ckrishnayadav

August 17th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

August 8th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్

Image
  అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమీషనర్ ఆర్.వి.కర్ణన్ హైదరాబాద్, జూలై 04(TOOFAN):    అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు. శుక్రవారం  గ్రేటర్ లో సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో మెడికల్ అండ్ హెల్త్, అనుబంధ శాఖల అధికారులతో కమీషనర్ ఒక్కరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్లు అనురాగ్ జయంతి, అపూర్వ చౌహాన్, హేమంత్ సహదేవ్ రావు, అడిషనల్ కమిషనర్లు రఘు ప్రసాద్,  సుభద్ర, చీఫ్ మెడికల్  హెల్త్ అధికారి డాక్టర్ పద్మజ, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు డాక్టర్  వెంకన్న, డాక్టర్ ఉమా, ఉస్మానియా యూనివర్సిటీ నుండి ప్రొఫెసర్  జె వెంకటేశ్వరరావు, ఐ ఐ సి టి  సైంటిస్ట్ కె.లక్ష్మీ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ... జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో  సీజనల్ వ్యాధులు, వెక్టార్ బోర్న్  వ్యాధుల ...

క్లోజ్ అయిన గనులను పునరుపయోగానికి మార్గం – కిషన్ రెడ్డి

Image
బొగ్గు గనుల మూసివేత అనంతరం  వృక్షసంపద అభివృద్ధికి చర్యలు  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి నేతృత్వంలో ఇవాళ హైదరాబాద్ శివార్లలోని కాన్హా శాంతివనంలో బొగ్గు, గనుల  శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మైన్ క్లోజర్, మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడించగా.. ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు.  మైనింగ్ కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, అధికారులు సమాధానం ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి చొరవతీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను సభ్యులందరూ ప్రశంసించారు. మైన్ క్లోజర్ సందర్భంగా.. మైనింగ్ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటుగా, కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కిషన...

July 2nd, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
   

June 27th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 23rd, Monday - 2025, Toofan Telugu News Daily

Image
 

June 22nd, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

వికసిత భారత్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు: మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్

Image
పేదల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సి. కృష్ణయాదవ్ తెలిపారు. శనివారం రాత్రి బాగ్ అంబర్‌పేట్ డివిజన్‌లోని రెడ్ బిల్డింగ్ చౌరస్తాలో నిర్వహించిన *'వికసిత భారత్ సంకల్ప సభ'*లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 11 ఏళ్లలో మోదీ సర్కార్ చేపట్టిన పాలన దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపిందని ఆయన అన్నారు. దేశ భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూనే, సామాజిక న్యాయం అందేలా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు కేంద్రం కృషి చేస్తోందన్నారు. కేంద్ర పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అడపా చంద్రమౌళి, నాయకులు నాగరాజు చారి, కృష్ణగౌడ్, అజయ్ కుమార్, రాఘవేంద్ర చారి, అచ్చిని రమేష్, ధనుంజయ్, బాలు తదితరులు పాల్గొన్నారు.