Posts

June 23rd Day - Tuesday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 21st Day - Sunday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 20th day - Saturday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 19h day - Friday 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

June 18th Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

జీడీపీ, వాణిజ్య గణాంకాలు మాత్రమే ప్రగతికి కొలమానం కావు: జీ-7 సదస్సులో ప్రధానమంత్రి మోదీ

Image
- అభివృద్ధి ఎవరి కోసం.. ఎవరితో కలిసి.. ఏ దిశగా సాగుతోందన్నదే అసలైన ప్రశ్న - ఫ్రాన్స్ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు - సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై జీ-7 దేశాల ప్రత్యేక దృష్టి  తూఫాన్, హైదరాబాద్ :- ప్రపంచ ఆర్థిక వృద్ధి, అభివృద్ధి కేవలం జీడీపీ అంకెలు, దేశాల మధ్య జరిగే వాణిజ్య గణాంకాలకే పరిమితం కాకూడదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ-7 దేశాల శిఖరాగ్ర సదస్సులో భాగంగా బుధవారం నిర్వహించిన ఔట్‌రీచ్ సెషన్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు. 'అందరికీ సమతుల్య, భాగస్వామ్య మరియు స్థిరమైన ఆర్థిక వృద్ధి పునరుద్ధరణ' అనే అంశంపై జరిగిన ఈ ప్రత్యేక సమావేశంలో అంతర్జాతీయ ఆర్థిక విధానాలపై ఆయన తన గళాన్ని బలంగా వినిపించారు. అంతర్జాతీయ వేదికపై మానవతా దృక్పథంతో కూడిన ప్రగతిని కాంక్షిస్తూ ప్రాధాన్యతలను మార్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు.   ఫ్రాన్స్ జీ-7 అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో.. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులకు అత్యంత ప్రాధాన్యమైన ఈ అంశాన్ని ప్రధాన ఎజెండాగా ఎంచుకోవడం అభినందనీయమని ప్రధాని మోదీ కొనియ...

ఆరుట్లలో అంతర్జాతీయ స్థాయి ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ ప్రారంభం

Image
- ప్రభుత్వ బడుల 27 లక్షల మంది విద్యార్థులకు అంకితం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - ఉదయం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం.. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన సీఎం - రైతు బిడ్డలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలన్నదే ప్రభుత్వ సంకల్పం   తూఫాన్, హైదరాబాద్ :- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి 'తెలంగాణ పబ్లిక్ స్కూల్'ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ఆదర్శ పాఠశాల ప్రారంభోత్సవ శుభ సందర్భాన్ని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థి యువతకు అంకితం ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన అందించేలా ఈ పాఠశాలను సకల వసతులతో తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవం అనంతరం సీఎం పాఠశాల ఆవరణ అంతా తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఇదే వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్’ (అల్పాహారం) పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి కూర్చుని సరదాగా ముచ్చటిస్తూ అల్పాహారం తీసుకున్నారు. వంటగదిలో...