Posts

November 4th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 2nd, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 1st, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 31sh, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి.

Image
  వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో  ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఉపఎన్నిక ప్రచారం కొనసాగుతోంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం. పద్మ దేవేందర్ రెడ్డి,కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల.ఉమా తో కలసి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బూత్ నెం 399 లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి.సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపియాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో స్థానిక నాయకులతోపాటు 399 బూత్ ఇంచార్జ్ లు కొత్త. వెంకటేశం, కుమ్మరి.జగన్,బద్రి మల్లేశం,మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల. ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ వంజరి జయరాజ్,నాయకులు ప్రభు రెడ్డి,జుబెర్, అహ్మద్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

October 30th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్

Image
త్వరలో  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్ కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి  చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్   డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా   యాత్రికులకు  అందుబాటులోకి  తీసుకు  రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు నర్సాపూర్  ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి   మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.   నర్సాపూర్  ఎకో పార్క్  ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు.  ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు  సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ ...