Posts

ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక... అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి

Image
 ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక...  అధ్యక్షుడిగా వేముల తిరుపతిరెడ్డి  ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా  వేముల తిరుపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా  పి. సాగర్,  ప్రధాన కార్యదర్శిగా గ్యరంపల్లి శివాజీ, ఉపాధ్యక్షులుగా 1. ఏ.వి.  శ్రీధర్ రావు, 2. కూకట్ల నరోత్తమ్  రెడ్డి, కోశాధికారిగా గుత్తి శేఖర్, జాయింట్ సెక్రటరీగా దాస రాజు  ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది   ముఖ్య సలహాదారులుగా  కొలనుపాక చంద్రమౌళి, దొంతుల వెంకటరామ్ రెడ్డి,  కోడికంటి శ్రీనివాస్,  కంచు శ్రీనివాస్,పల్లా మహేందర్ రెడ్డి  వ్యవహరిస్తారు. ఎన్నికల అధికారులుగా వ్యవహరించిన ఆడ్ హక్ కమిటీ సభ్యులైన వెంకట్రాంరెడ్డి, చంద్రమౌళి, మహేందర్ రెడ్డిలు వ్యవహరించారు. నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించిన మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కమిటీ   ఈ కమిటీ 2 సంవత్సరాల  వరకు కొనసాగుతుంది అని తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం వేముల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ జర్నలిజం విలువలు...

February 6th, Friday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

మున్సిపల్ పీఠమే లక్ష్యం.. శ్రేణులకు ఈటల దిశానిర్దేశం

Image
ముడుచింతలపల్లిలో బీజేపీ ఎన్నికల సమరశంఖం.. కాంగ్రెస్ వైఫల్యాలపై పోరుకు పిలుపు తూఫాన్,హైదరాబాద్ :- మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో భారతీయ జనతా పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. మంగళవారం సాయంత్రం ముడుచింతలపల్లి మున్సిపాలిటీలోని పార్టీ కార్యాలయంలో కీలక ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి, మాజీ మంత్రి సి. కృష్ణ యాదవ్ హాజరై అభ్యర్థులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పని చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. అభివృద్ధి కుంటుపడిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న సర్కార్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ మంత్రి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచిం...

February 5th, Thursday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

February 4th, Wednesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image
 

భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించిన పీఐబీ హైదరాబాద్‌ మీడియా ప్రతినిధుల బృందం

Image
 భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించిన  పీఐబీ హైదరాబాద్‌ మీడియా ప్రతినిధుల బృందం హైదరాబాద్, ఫిబ్రవరి 3(TOOFAN): హైదరాబాద్‌లోని పత్రికా సమాచార కార్యాలయం (పీఐబీ) ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు చెందిన ఆరుగురు సభ్యుల మీడియా ప్రతినిధుల బృందం సోమవారం ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఐదు రోజుల పర్యటనను ప్రారంభించింది.  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కీలక అభివృద్ధి పథకాలపై మీడియా బృందానికి అవగాహన కల్పించడంతో పాటు ఒడిశా సాంస్కృతిక, వారసత్వ ప్రాముఖ్యతను వెలుగులోకి తీసుకురావడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ఈ బృందానికి పీఐబీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ అఖిల్ కుమార్ మిశ్రా, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు. మొదటి రోజున భువనేశ్వర్‌లోని పీఐబీ కార్యాలయాన్ని ప్రతినిధుల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఏడీజీ శ్రీ అఖిల్ కుమార్ మిశ్రా ఒడిశాలోని మీడియా రంగం.. పీఐబీ, సీబీసీ చేపడుతున్న వివిధ ప్రచార, అవగాహన కార్యక్రమాల గురించి వివరించారు. రెండో రోజున మీడియా బృందం సీఎస్‌ఐఆర్‌కు చెందిన మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌ను (సీఎస్ఐఆప్–ఐఎంఎంటీ) సందర్శించింది....

February 3rd, Tuesday - 2026, E- Paper Toofan Telugu News Daily

Image