Posts

Showing posts from November, 2025

November 30th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

సైబర్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం: బ్యాంకర్లతో సీపీ అవినాష్ మొహంతి కీలక సమావేశం

Image
 సైబర్ మోసాలపై సైబరాబాద్ పోలీసుల ఉక్కుపాదం: బ్యాంకర్లతో సీపీ అవినాష్ మొహంతి కీలక సమావేశం సైబరాబాద్: సైబరాబాద్ పరిధిలో పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి అగ్రశ్రేణి బ్యాంకర్లతో కీలక సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.  పెట్టుబడి మోసాలు, నకిలీ ఆఫర్ల వంటి సైబర్ మోసాల కారణంగా ప్రజలు సాంప్రదాయ నేరాల కంటే తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు అవసరం. సైబర్‌క్రైమ్‌లను నియంత్రించడానికి బ్యాంకులు తప్పనిసరిగా కేంద్రీకృత సైబర్ సెల్‌లను ఏర్పాటు చేయాలని మరియు పోలీసులతో సమన్వయాన్ని మెరుగుపరచాలని సీపీ ఆదేశించారు. ఖాతా స్టేట్‌మెంట్‌లు అందించడంలో జాప్యాన్ని నివారించాలని, ఫ్రీజ్ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని స్పష్టం చేశారు.  నిర్దిష్టమైన 'సైబర్-క్రైమ్ రెస్పాన్స్ డెస్క్' వివరాలను పోలీసులతో పంచుకోవాలని, కేసులకు సంబంధించి సమాచారం అందించడానికి 1-3 రోజుల టర్నరౌండ్ టైమ్  ను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.  ప్రజలకు విజ్ఞప్తి - జాగ్రత్త అవసరం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ఆఫర్లను, అన్...

బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ కార్యాలయం ప్రకటన

Image
 బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ కార్యాలయం ప్రకటన  రాష్ట్రంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేసి గెలచి తమ సత్తా చాటాలి   -  టి.చిరంజీవులు, ఐఎస్ఐ (రిటైర్డ్) చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం  కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేసారని టి.చిరంజీవులు, చైర్మన్, బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరమ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆయన విమర్శించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించిన తర్వాతనే ఎన్నికలు కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించి, అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆ బిల్లును చట్టంగా రూపొందించడానికి కనీస కార్యాచరణ చేపట్టకుండా, హైకోర్టు మరియు నిధుల విడుదల సాకుగా చూపించి  ఎన్నికలు నిర్వహిస్తామని సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. కనీసం 22 శాత...

కీలక కేసుల పర్యవేక్షణకు ‘సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్’

Image
● నేరస్తులకు శిక్ష పడేలా పక్కా ప్రణాళిక ● హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ వీసీ సజ్జనర్  ● నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహణ కీలక కేసుల పర్యవేక్షణకు సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్‌ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ వెల్లడించారు. నేరస్తులను కేవలం అరెస్టు చేయడమే కాకుండా.. వారికి న్యాయస్థానాల్లో కఠిన శిక్షలు పడేలా చూడటమే పోలీసుల అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.  బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో  అక్టోబరు నెలకు సంబంధించిన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసుల నమోదు, దర్యాప్తు తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న  కేసులు, అక్విటల్ అయిన పాత కేసుల గురించి ఆరా తీశారు. అనంతరం అధికారులకు ఆయన పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి.. ఎఫ్‌ఐఆర్‌ (FIR) నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఫిర్యాదులను పక్కనపెట్టినా, నేర తీవ్రతను తగ్గించి చూపినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై సస్పెన్షన్‌ వేటు తప్పదని ...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు జనసేన ఎంపీలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం

Image
  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులుపవన్ కళ్యాణ్ గారు శుక్రవారం రాత్రి జనసేన లోక్ సభ సభ్యులతో సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాలం సమావేశాలలో అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. మచిలీపట్నం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి, కాకినాడ ఎంపీ శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. జాతీయ ప్రయోజనాలను ఉద్దేశించిన అంశాలపై చర్చల్లో పాల్గొనేందుకు పకడ్బందీగా సంసిద్ధం కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతమయ్యే విధంగా సంబంధిత శాఖల మంత్రులతో సమావేశమై, వివరాలు అందించాలన్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతికి సంబంధించిన కేంద్రం అందిస్తున్న సహకారం ఎంతో విలువైనదన్నారు. రాష్ట్రంలో పంచాయతీలలో మౌలిక సదుపాయాల కల్పనకు వివిధ కేంద్ర పథకాల ద్వారా మంజూరయ్యే నిధులు, ఈ ఆర్ధిక సంవత్సరం రావాల్సిన నిధులు వివరాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అందిస్తారని వాటిని పరిశీలించి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్ళాలి అన్నారు.

November 29th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 28th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 27th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం

Image
 ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం   కీలక రంగాల్లో కలసి పని చేసేలా కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్   "తెలంగాణ - నార్త్ ఈస్ట్ కనెక్ట్(ఫేజ్ -2)" ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు  Read More News ... Pls Click the Links....   Toofan E Paper 26th November 2025 కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌...Click to Read full News ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్,  టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, లైఫ్ సైన్సెస్, బయో ఇన్నోవేషన్, రూరల్ గ్రోత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సమగ్ర రోడ్ మ్యాప్ ను రూపొందిస్తామన్నారు.    Read More News ... Pls Click the Links....   Toofan E Paper 26th November 2025 కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌...Click to Read full News మంగళవారం ...

కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌

Image
 కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌  Toofan E Paper 26th November 2025 జాతీయ స్థాయిలో నిర్వహించిన కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు”  సైకిల్ యాత్ర లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్ సైక్లింగ్ అథ్లెట్  పాల్గొన్నారు.  యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ తో అనుబంధంగా, ఎ రైడ్ ఫర్ యూనిటీ పేరుతో నిర్వహిస్తున్న ఈ సైక్లింగ్ యాత్రను నిర్వహిస్తున్నారు.  Toofan E Paper 26th November 2025 భారత దేశ ఐక్యతకు ప్రతీకగా అయిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా  ఈ సైకిల్ యాత్రను నిర్వహించారు.   రెగల్లా గోపీ, పి సి 3360, సి ఏ ఆర్ ఖమ్మం యూనిట్‌కు చెందిన పోలీసు సిబ్బంది. సైక్లింగ్ విభాగంలో ప్రతిభను చాటుకుంటూ ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ స్థాయి సైక్లింగ్ యాత్రలో పాల్గొన్నారు. పోలీస్ సేవలో క్రమశిక్షణ, ధైర్యం, మానసిక దృఢత్వంతో పాటు శారీరక సామర్థ్యాన్ని నిరూపించేలా గోపీ పాల్గొనడం రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తుందని  ఐజిపి స్పోర్ట్స్ శ్రీ ఎం రమేష్, స్పోర్ట్స్ డి ...

November 26th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌...Click to Read full News కాశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు సైక్లింగ్లో పాల్గొన్న తెలంగాణ పోలీస్ అథ్లెట్‌...Click to Read full News

November 25th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 23rd, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Image
 కొండాపూర్‌లో రూ. 700ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా. - 4 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్‌లో బ‌డాబాబుల ఆగ‌డాల‌కు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌కు బై నంబ‌ర్లు వేసి కొట్టేయాల‌ని చేసే ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా  అడ్డుకుంది. దాదాపు 4 ఎక‌రాల మేర పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాన్ని కాపాడి.. చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. పార్కు స్థ‌లాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది. ఈ ప్రాంతంలో ఎక‌రం రూ. 200ల కోట్లు వ‌ర‌కూ ధ‌ర ప‌లుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు 700ల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా.  కొండాపూర్ విలేజ్‌లో  57.20 ఎక‌రాల విస్తీర్ణంలో 627 ప్లాట్ల‌తో శ్రీ వేంక‌టేశ్వ‌ర హెచ్ ఏ ఎల్  కాల‌నీని 1980 ద‌శ‌కంలో ఏర్పాటు చేశారు.  Toofan E Paper November 22nd 1.20 ఎక‌రాల చొప్పున 2 పార్కులు, 2 ఎక‌రాల ప‌రిధిలో మ‌రో పార్కుతో పాటు.. 1000 గ‌జాల మేర ప్ర‌జావ‌స‌రాల‌కు స్థ‌లాల‌ను కేటాయించారు. ఇప్ప‌డివే ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌య్యాయి. పార్కుల‌ను బైనంబ‌ర్ల ద్వా...

లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు

Image
  లంచం తీసుకుంటూ పట్టుబడిన మిషన్ భగీరథ ఉప కార్యనిర్వాహక ఇంజనీరు తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లా, పాలకుర్తి సబ్-డివిజన్, మిషన్ భగీరథ (ఇంట్రా) విభాగంలో ఉప కార్యనిర్వాహక ఇంజనీరుగా పనిచేస్తున్న కూనమల్ల సంధ్యా రాణి లంచం తీసుకుంటూ అనిశా (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు.  Toofan E Paper 22nd November ఫిర్యాదుదారు పూర్తి చేసిన మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు సంబంధించిన కొలతలను కొలతల పుస్తకంలో తనిఖీ చేసి, సంబంధిత చివరి బిల్లులను కార్యనిర్వాహక ఇంజనీరుకు పంపించడానికి ఆమె ₹10,000 లంచం డిమాండ్ చేశారు. ఈ లంచం మొత్తాన్ని ఆమె తన ప్రైవేట్ సహాయకుడైన మహేందర్ యొక్క యూపీఐ (UPI) ఖాతా ద్వారా తీసుకుంటుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  Toofan E Paper 22nd November

November 22nd, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 21st, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 20th, Thrusday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 19th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 18th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 16th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

వేగంగా ధాన్యం కొనుగోలు

Image
  వేగంగా ధాన్యం కొనుగోలు  - ఇప్పటివరకు జిల్లాలో 01 లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది - 70శాతం మంది రైతుల ఖాతాలో డబ్బులు జమ - కలెక్టర్ రాహుల్ రాజ్     Toofan E Paper 15th Nov 2025 శుక్రవారం రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలోని ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా లో దాదాపు 500 ధాన్యం కొనుగోలు  కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సన్న రకం దొడ్డు రకం ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నామన్నారు. కొనుగోలు సెంటర్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించడం జరిగిందనీ వివరించారు. తేమ శాతం వచ్చిన వెంటనే కాంటబెట్టి వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందన్నారు. రవాణాకు సంబంధించిన వాహనాలను అందుబాటులో ఉంచడం జరిగిందనీ,‌ ధాన్యం తరలింపు కోసం 67 రైస్ మిల్లులు  ట్యాగింగ్ చేయడం జరిగిందనీ, ఇంకా 20 మిల్లులను ట్యాగింగ్ కొరకు సిద్ధం చేస్తున్నామన్నారు.  Toofan E Paper 15th Nov 2025 ఈ రోజు వరకు లక్ష మెట్రిక్ టన్నులు ధాన్యాన్న...

డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి

Image
  డిఫెన్సివ్ డ్రైవింగ్ అనేది మన తారక మంత్రం కావాలి అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమంలో  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి   Toofan E Paper 15th Nov 2025 హైదరాబాద్: నవంబర్ 14(TOOFAN): రోడ్డు ప్రమాదల కారణంగా మరణాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో  డిఫెన్సివ్ డ్రైవింగ్ పట్ల అవగాహన పెంపొందించేందుకు ఉద్దేశించిన అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని  డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.  హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి. సి. సజ్జనార్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితర పోలీసు అధికారుల సమక్షంలో డిజిపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఈరోజు ప్రారంభిస్తున్న  కార్యక్రమం  అతి ముఖ్యమైనదని నాలుగు మాటలతో, పాటలతో ముగిసిపోయే విషయం కాదని స్పష్టం చేశారు. డిఫెన్సివ్ డ్రైవింగ్ వాహనదారుల తారకమంత్రం కావాలని, దాదాపు ప్రతి కుటుంబం రోడ్డు ప్రమాదాల సంఘటనలు ఎదుర్కొంటుందని గుర్తు చేశారు.   Toofan E Paper 15th Nov 2025 రాష్ట్...

November 15th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 14th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 13th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 11th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 9th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 8th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 7th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 6th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

November 5th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image