Posts

Showing posts from October, 2025

November 1st, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 31sh, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి.

Image
  వర్షాన్ని సైతం లెక్కచేయకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో  ఇంటింటి ప్రచారంలో మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో  మాజీ డిప్యూటీ స్పీకర్ యం. పద్మ దేవేందర్ రెడ్డి ఉపఎన్నిక ప్రచారం కొనసాగుతోంది. జోరు వానను సైతం లెక్కచేయకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా బుధవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ఏం. పద్మ దేవేందర్ రెడ్డి,కరీంనగర్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల.ఉమా తో కలసి ఎర్రగడ్డ డివిజన్ సుల్తాన్ నగర్ బూత్ నెం 399 లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు.కారు గుర్తుకు ఓటు వేసి మాగంటి.సునీత గోపీనాథ్ ను భారీ మెజార్టీతో గెలిపియాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచారంలో స్థానిక నాయకులతోపాటు 399 బూత్ ఇంచార్జ్ లు కొత్త. వెంకటేశం, కుమ్మరి.జగన్,బద్రి మల్లేశం,మెదక్ పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల. ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ వంజరి జయరాజ్,నాయకులు ప్రభు రెడ్డి,జుబెర్, అహ్మద్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

October 30th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

త్వరలో నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్

Image
త్వరలో  నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు ప్రారంభం కలెక్టర్ కాటేజీలు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు శ్రీమతి కొండా సురేఖ, గారి  చేతుల మీదుగా త్వరలో ప్రారంభోత్సవానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్   డీఎఫ్ఓ జోజి అటవీ శాఖ సిబ్బందితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపూర్ ఎకో పార్క్ కాటేజీలు సాధ్యమైనంత త్వరగా   యాత్రికులకు  అందుబాటులోకి  తీసుకు  రావడానికి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు నర్సాపూర్  ఎకో పార్క్లో యాత్రికుల సౌకర్యార్థం సుమారు 42 కాటేజీలు పి.పి.పి   మోడ్ లో అటవీ శాఖ మరియు ప్రైవేట్ యాజమాన్య సహకారంతో నిర్మాణాలు పూర్తిచేసుకుని త్వరలో ప్రారంభించుకుని యాత్రికులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.   నర్సాపూర్  ఎకో పార్క్  ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుందని, చూడ చక్కని ప్రాంతంగా వెలసిల్లుతూ యాత్రికుల మదిని కట్టిపడేస్తుందని ఆయన అన్నారు.  ఎంతోమంది ప్రకృతి ప్రేమికులు, యాత్రికులు  సెలవు దినాల్లో నర్సాపూర్ ఎకోపార్క్ ...

October 29th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 28th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 26th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 25th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 24th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 23rd, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 22nd, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 19th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 18th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 17th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 16th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 15th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

October 14th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు

Image
పూర్తిగా తగ్గుముఖం పట్టిన సీజనల్ వ్యాధులు గతేడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైఫాయిడ్ కేసులు సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష ‌‌‌‌––– రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్ల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత రెండేండ్లతో పోల్చితే, ఈ ఏడాది డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర కేసులు గణనీయంగా తగ్గాయని హెల్త్ సెక్రటరీ, డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తూ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డాక్టర్ రవీంద్ర నాయక్ మంత్రికి వివరించారు. గతేడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ చికున్‌గున్యా కేసులు 361 నమోదవగా, ఈ ఏడాది జనవర్ నుంచి సెప్టెంబర్ వరకూ 249 కేసులు మాత్రమే నమోదయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో గతేడాది 226 మలేరియా కేసులు నమోదవగా, ఈ ఏడాది 209 కేసులు మాత్రమే వచ్చాయన్నారు. గతేడాది టైఫాయిడ్ కేసులు 10,149 నమోదవగా, ఈ ఏడాది 4600 మాత్రమే నమోదయ్యాయని అధికారులు వివరించారు. గతేడాదితో పోలిస్తే డెంగీ కేసులు 2900 తక్కువగా నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు మంత్రికి నివేదిక ...

రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది

Image
రూ.251 కోట్ల‌తో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్ది ఈసారి కోటిమందికి పైగా భ‌క్తులు వ‌స్తార‌ని అంచ‌నా నాపై ఫిర్యాదు చేసే ఛాన్సే లేదు- ఆ వార్త‌ల‌ను న‌మ్మ‌డం లేదు నేనేంటో అంద‌రికీ తెలుసు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మేడారం / హైద‌రాబాద్ :- అశేష భ‌క్తుల కొంగుబంగారం స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి ప్ర‌భుత్వం 251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లు వ‌రంగ‌ల్ ఇన్ ఛార్జి మంత్రి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ‌మంత్రి, పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. సోమ‌వారం ఆయ‌న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌తో క‌లిసి ములుగు జిల్లా మేడారంలోని స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌య అభివృద్ది ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. అధికారుల‌తో క‌లిసి ఆల‌య ప‌నుల ప్రగ‌తిని స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇటీవ‌ల గౌర‌వ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 101 కోట్ల రూపాయిలు మంజూరు చేయ‌గా వీటిలో 71 కోట్ల రూపాయిల‌కు టెండ‌ర్లు పి...

October 12th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image

Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి

Image
Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితిని తొలగించాలి - మొక్కజొన్న, జొన్న పంటలను PSSలో చేర్చాలి - కేంద్ర-రాష్ట్ర భాగస్వామ్య ఆర్థిక విధానం అవసరం - ఆయిల్ పామ్ తో పాటు పత్తి రైతులపై ప్రభావం చూపుతున్న కేంద్ర ప్రభుత్వ వాణిజ్య విధానాలు - కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి లేఖ రాసిన మంత్రి తుమ్మల ఈ రోజు “పీఎం ధన్ ధాన్య కృషి యోజన” మరియు “నేషనల్ మిషన్ ఆన్ పల్సెస్” పథకాలను ప్రారంభించిన సందర్భంగా కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ గారికి అభినందననలు తెలియజేస్తూ.. దేశంలో ఆహార భద్రతను బలోపేతం చేయడానికి, రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చూపుతున్న దృఢ సంకల్పాన్ని మంత్రిగారు అభినందిస్తూనే, రాష్ట్రంలో అమలవుతున్న PSS పథకంలో ఉన్న పరిమితులు, ప్రధాన పంటల కొనుగోలుపై కేంద్రం చూపెడుతున్న నిర్లక్ష్యం మరియు రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతున్న కేంద్ర వాణిజ్య విధానాల గురించి లేఖ ద్వారా తెలియజేశారు. Price Support Scheme లో 25% కొనుగోలు పరిమితి తొలగించాలి : ప్రస్తుతం PSS పథకం కింద కొనుగోలు చేస్తున్న నువ్వులు, శనగలు, వేరుశెనగ, సోయాబీన్, పెసళ్ళు వంటి పంటలపై కేంద్రం 25% సీలింగ్ విధించడం వలన, రైతు...

ఫార్ములా-ఈ రేస్‌తో గ్లోబల్ మొబిలిటీ హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది: కేటీఆర్

Image
త్వరలో భారతదేశ 'మొబిలిటీ వ్యాలీ'గా హైదరాబాద్ ఆవిర్భావం టీ-హబ్, టీ-వర్క్స్' – తెలంగాణ ఆవిష్కరణలకు జంట స్తంభాలు కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు 2025కి ముఖ్య అతిథిగా హాజరైన కేటీఆర్ దేశంలోని యువ ఇంజనీర్లు, ఆవిష్కర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. యువత ఉద్యోగాలు, నూతన అవకాశాలను సృష్టించాలి: కేటీఆర్ పిలుపు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు (కేటీఆర్) మరోసారి తెలంగాణ ఆవిష్కరణల ప్రస్థానాన్ని జాతీయ వేదికపై చాటిచెప్పారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో విజయవంతంగా నిర్వహించిన ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ గురించి ప్రస్తావించారు. తాము నిర్వహించిన ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్రతీక అని కేటీఆర్ స్పష్టం చేశారు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన 10వ ఎఫ్‌ఎంఏఈ (FMAE) నేషనల్ స్టూడెంట్ మోటార్‌స్పోర్ట్స్ పోటీలు...

October 11th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్

Image
న‌రెడ్కో తెలంగాణ ప్రాప‌ర్టీ షోలో ఆకట్టుకున్న ప‌ర్యాట‌క శాఖ స్టాల్ హైదరాబాద్, అక్టోబర్ 10: హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన 15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షోలో తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన టూరిజం స్టాల్ సందర్శకులను కట్టిపడేసింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంయుక్తంగా ఈ స్టాల్‌ను ఆవిష్కరించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప ఆలయం, పులుల అభ‌యార‌ణ్యాలు, సోమ‌శిల‌, ల‌క్న‌వ‌రం, నాగ‌ర్జున సాగ‌ర్ బుద్ధ‌వ‌నం, భువ‌న‌గిరి కోట‌, పాండ‌వుల గుట్ట వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల ఛాయాచిత్రాల ప్రదర్శనను న‌రెడ్కో ప్రాప‌ర్టీ షో వేదికగా ప్రదర్శించారు. తెలంగాణ సాంస్కృతిక వైభవం, చారిత్రక సంపద, సహజ సౌందర్యాన్ని సమన్వయంగా ప్రదర్శించిన ఈ స్టాల్ ప్రాప‌ర్టీ షోలో ఆకర్షణీయ కేంద్రబిందుగా నిలిచింది. భట్టి విక్రమార్క, కృష్ణారావు స్టాల్‌లోని ఛాయ‌చిత్రాల‌ను తిల‌కించారు. ప‌ర్యాట‌కాన్ని ఆర్థిక వృద్ధి యొక్క కీలక శక్తిగా మార్చాలనే ప్రభుత్వ దృష్టిని ప్రతిబింబించింది.. ఈ స్టాల్ సందర్శకుల దృష్టిని ఆకర్షించి, తెలంగాణ టూరిజం ఔన్నత్యాన...

గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్‌ పూర్తి* GHMC Sanitation Drive

Image
  గ్రేటర్ వ్యాప్తంగా 1,166 కాలనీలలో ప్ రత్యేక సానిటేషన్ డ్రైవ్‌ పూర్తి* 1892 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు, 655.4 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగింపు హైదరాబాద్, అక్టోబర్ 10, (Toofan): జీహెచ్ఎంసీ  పరిధిలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన తొలగింపు కోసం ప్రత్యేక శుభ్రత డ్రైవ్ ప్రభావవంతంగా కొనసాగుతోంది.  సానిటేషన్ డ్రైవ్ చేపట్టి నేటితో ఐదు రోజులు పూర్తి కాగా ఈ డ్రైవ్‌లో భాగంగా ఇప్పటి వరకూ 150 డివిజన్ ల పరిధిలోనీ 1,166 కాలనీలలో 1892 మెట్రిక్ టన్నుల మున్సిపల్ వ్యర్థాలు, 655 మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించడం జరిగింది.  జీహెచ్ఎంసీ పరిధిలోని ఎల్.బి.నగర్, చార్మినార్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్ జోన్లలో వ్యర్థాల సేకరణ సజావుగా జరుగుతోంది. అన్ని సర్కిల్స్‌లో వాహనాల మోహరింపు, వ్యర్థాల సేకరణ, డంపింగ్ ప్రాసెస్‌పై అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ, నగరంలోని పాత వ్యర్థాల తొలగింపుతో పాటు శుభ్రమైన, ఆరోగ్యవంతమైన హైదరాబాద్ నిర్మాణం కు జీహెచ్ఎంసీ యంత్రాంగం, సిబ్...

October 10th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 9th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

October 8th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image