Posts

Showing posts from September, 2025

October 1st, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

"Your services in the progress of GHMC are unforgettable: Commissioner R.V. Karnan"

Image
 జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి  : కమిషనర్ ఆర్ వి కర్ణన్  పదవి విరమణ పొందిన 19 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం హైదరాబాద్, సెప్టెంబర్  30, (Toofan)  జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల  సేవలు మరువలేనివనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.  మంగళవారం సాయంత్రం GHMC హెడ్ ఆఫీస్ లో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 19 మంది అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్   శాలువా , పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు.  ఈ సందర్భంగా కమీషనర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ... పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు.  జోనల్ క...

అప్ప‌డు ఇప్పుడు కాంగ్రెస్ పాల‌న‌లోనే గ్రూప్‌-1 నియామ‌కాలు

Image
ప‌దేళ్ల‌లో నిరుద్యోగుల క‌ల‌లు క‌ల‌లుగానే మిగిలాయి నేడు ప్ర‌జా పాల‌న‌లో  నిజ‌మ‌వుతున్నాయి స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌కు వ‌న్నెతేవాలి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) హైద‌రాబాద్(TOOFAN) :- ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డితే ఉద్యోగాలు వ‌స్తాయ‌ని నిరుద్యోగులు క‌న్న క‌ల‌లు గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో క‌ల‌లుగానే మిగిలాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిగారి నేతృత్వంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం వారి కల‌ల‌ను నిజం చేస్తోంద‌ని అన్నారు.పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ -1 నియామకాల్లో ఎంపికై స్టాంప్స్ & రిజిస్ట్రేష‌న్ శాఖ‌లో జిల్లా  రిజిస్ట్రార్‌లుగా నియ‌మితులైన  పలువురు అభ్యర్థులు మంగళవారం సచివాలయంలో మంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ సందర్భంగా మంత్రి గారు వారిని అభినందించారు.        ప్రజా ప్రభుత్వం అనేక కార్యక్రమాలతో ముందుకు వెళుతోందని, ఈ కీలక సమయంలో కొత్తగా ఉద్యోగాల్లో ...

పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు

Image
  పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కేటీఆర్ దంపతులు జూబ్లీహిల్స్‌లోని ప్రసిద్ధ పెద్దమ్మతల్లి ఆలయంలో (Jubilee Hills Peddamma Temple) దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు (కేటీఆర్) (KTR - Working President KTR) దంపతులు మంగళవారం ఆలయాన్ని సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసిన కేటీఆర్ దంపతులు, పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఆలయ అర్చకులు కేటీఆర్ దంపతులను ఆశీర్వదించి, వారికి తీర్థప్రసాదాలు అందజేశారు.

September 30th, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 28th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 27th, Saturday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 26th, Friday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 25th, Thursday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 24th, Wednesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!

Image
 ఆర్టీసీ ఉద్యోగులకు దసరా బోనస్!   సీఎం రేవంత్ రెడ్డి, సర్కార్  ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు తెలిపింది,దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు అడ్వాన్స్ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది,డ్రైవర్లతో పాటు కండక్టర్లు, సూపర్ వైజర్లు, శ్రామిక్‌లకు ఇవ్వనున్నారు. వారి నెల జీతం ఆధారంగా అడ్వాన్స్‌ అందనుంది. ఈ అడ్వాన్స్‌ను తిరిగి వారి వేతనం నుంచి నెలకు కొంత చొప్పున యాజమాన్యం కట్ చేయనుంది,ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే ఆర్టీసీ ఉన్నతాధి కారులతో భేటీ అయి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్‌ను ఉద్యోగులకు ఇవ్వాలంటూ సంబంధిత అధికారులకు సజ్జనార్‌ సూచించారు.కాగా, దసరా పండగ నేపథ్యంలో ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘం కొన్ని రోజులుగా యాజమాన్యాన్ని కోరుతోంది. టీజీఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.తెలంగాణలో మహాలక్ష్మి పథకాన్ని కూడా విజయవంతంగా అమలు చేసేందుకు తోడ్పాటు అంది స్తున్నామని చెప్పగా.. ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు అడ్వాన్స్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.

September 23rd, Tuesday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 21th, Sunday - 2025, E- Paper Toofan Telugu News Daily

Image
 

September 20th, Saturday - 2025 - E Paper - TOOFAN Telugu News Daily

Image
 

September 19th, FRiday - 2025 - E Paper - TOOFAN Telugu News Daily

Image
 

September 18th, Thursday - 2025 - E Paper - TOOFAN Telugu News Daily

Image
 

September 17th, Wednesday - 2025 - E Paper - TOOFAN Telugu News Daily

Image
 

September 16th, Tuesday - 2025 - E Paper - TOOFAN Telugu News Daily

Image
 

September 14th, Sunday - 2025, Toofan Telugu News Daily - E Paper

Image
 

September 13th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 12th, Friday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 11th, Thursday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 10th, Wednesday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 9th, Tuesday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 7th, Sunday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 6th, Saturday - 2025, Toofan Telugu News Daily

Image
 

September 5th, Friday - 2025, Toofan Telugu News Daily

Image