రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై ట్రెస్పాస్ కేసు నమోదు చేసిన పోలీసులు

రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై ట్రెస్పాస్ కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ నగరంలోని ఓ వ్యాపారవేత్తపై ట్రెస్పాస్ కేసు నమోదైంది. బాధితుని కథనం ప్రకారం... నగరంలోని బహదూర్యార్ జంగ్ కాలనీకి చెందిన సమీర్ అహ్మద్ అన్సారీ వ్యాపారం చేస్తుంటాడు. ఇతను ఫుడ్ జాయింట్ పేరుతో హైదరాబాద్ నగరంలోని కాస్ట్లీ ప్రాంతమైన బంజారాహిల్స్లో వ్యాపారం నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు. బంజారాహిల్స్లోని రోడ్డు నెంబరు 2 లో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో మొదటి అంతస్తు తన బిజినెస్కు అనుకూలంగా ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఆ స్థలం 5 సంవ్సతరాలకు లీజుకు తీసుకున్న ప్రముఖ రియల్ ఎస్టేట్... హోటల్ రంగ వ్యాపారిపై పి.ప్రమోద్కుమార్ను(మేనేజింగ్ డైరెక్టర్ @ మున్నా యునైటడ్ - సదరన్ స్సైస్ - రేసర్స్ ఎడ్జ్) కలిశాడు అన్సారీ. అక్కడ ఫుడ్ జాయింట్ నడపడానికి పచ్చజెండా ఊపాడు ప్రమోద్. ఇందుకు గాను అతని వద్ద నుంచి రూ.7 లక్షలు డిపాజిట్గా తీసుకున్నాడు. నెల వారి అద్దె కింద రూ.65వేలు చెల్లించాలంటూ సబ్ లీజుకు ఇచ్చాడు. డిపాజిట్ తీసుకోగానే...